తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మార్చి మూడో తేదీన సీఎం విజయన్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. అ
ముంబై: కరోనా నుంచి కోలుకున్న భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 47ఏండ్ల సచిన్ మరికొన్ని రోజులు హోంక్వారంటైన్లో ఉంటాడు. ప్రమాదకర వైరస్ నుంచి తాను త్వరగా �
నోయిడా: ఢిల్లీకి పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ నెల 17 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. నో�
గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి
జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కరోనా కలకలం చెలరేగింది. 70 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాలనీ వాసులంతా ఇటీవల ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు.
బెర్లిన్ : కరోనా వైరస్ కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొద్దికాలం పాటు లాక్డౌన్ విధించేందుకు ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సానుకూలంగా ఉన్�
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలం
బేగంబజార్| రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నప్పట్టికీ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటున్నది. దీంతో బేగంబజార్లో 100కుపైగా కేసులు నమోదయ�
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే మూవీ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రంజాన్కే మూవీ రిలీజ్ అవుతోందని తెగ సంబరపడ్డారు. అయితే సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ �
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
కరోనా | ఉత్తరాఖండ్లోని ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు హాస్టళ్లకు సీలు వేసినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్చార్జి సోనికా శ్రీవాస్తవ తె
ఒక్కరోజే 74,274 నిర్ధారణ పరీక్షలు టెలిమెడిసిన్ కోసం డయల్ 104 ఫిర్యాదులకు వాట్సాప్ 91541 70960 హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా