కరోనా కేసులు | రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్�
యూకే వేరియంట్ | పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద�
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల
కిరణ్ మోరేకు పాజిటివ్ ముంబై: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్లో కరోనా వైరస్ కలవరం మొదలైంది. ఆ జట్టు బయోబ బుల్లో ఉన్న వికెట్ కీపింగ్ కన్సల్టెంట్, భారత మాజీ ప్లేయర్ కిరణ్ మోరే కరోనా బారిన
హైదరాబాద్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన �
న్యూఢిల్లీ: తమ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ రావడంతో ముంబై ఇండియన్స్ ఊపిరిపీల్చుకుంది. భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్గా న�
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు నియంత్రణలతో ముందుకొచ్చిన క్రమంలో తాజాగా ముంబైలో అన్ని బీచ్లు, గార్డెన్లు, బహిరంగ మైదానాలను ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ �
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, కఠిన నియంత్రణలు అమలవుతుండటంతో మళ్లీ గత ఏడాది పరిస్ధితులు పునరావృతమవుతున్నాయి. ముంబైలో పనిచేస్తూ పొట్టపోసుకునే యూపీ, బిహార్, బెంగాల్
ఐపీఎల్ 2021 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్న్యూస్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు రెండోసారి నిర్వహించిన కొవిడ్ టెస్టులో కరోనా నెగెటివ్గా వచ్చింది. కర్ణాటక బ్యాట�
ముంబయి : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా బారిన పడింది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 పాజిటివ్తో వెంటనే ఐసోలేట్ అయి హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. తనతో సమీపంగా మెల
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా సూపర్ స్ప్రెడర్గా మారుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో కరోనా వ్యాప్తిపై సోమవ�
చెన్నై: ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరేకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని ముంబై ఇండియన్స్ ఫ్రాం�
ఈ మధ్యే కొవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.. తాజాగా ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అతడు కాస్త ఫన్నీగా చెప్పాడు. కొనేశాను.. కానీ ఇలాం
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏప్రిల్ 15లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని చెబుతున్న వీడియో ఫేక్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. తాము అలాంటి హెచ్చరిక ఏదీ చేయలేదని చెప్పింద�