న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 43 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు. ఒక్కరోజులో ఇంతటి భారీ సంఖ
మాస్కో: మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులకు సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ధృవీకరించింది. కొవిడ్-19 అనేది ప్రధానంగా మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది
దేశంలో కొవిడ్ కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
కరోనాతో ఆరుగురి మృత్యువాత8,746 మందికి అందుతున్న చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట: రాష్ట్రంలో ఆదివారం 43,070 నమూనాలను పరీక్షించగా, 1,097 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహె
మాస్క్ తప్పనిసరి | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ రావొద్దంటే అందరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు
ముంబై: మహారాష్ట్ర షిరిడీలోని ప్రసిద్ధ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. సాయి బాబా ఆలయంతోపాటు అక్కడి ప్రసాదాలయం, భక్త నివాస్ను కూడా మూసివేయనున్నారు. మహారా�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని కరోనా టీకా కేంద్రాలు 24 గంటలు పని చేయనున్నాయి. కరోనా వైరస్ నాలుగోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్స
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1326 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే కొవిడ్ వల్
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు ముందు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి హితవు పలికింది. ప్రస్తుత వేగంతో వ్యాక్సినే�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంగళవారం కీలక భ�