కరోనా మహమ్మారి బాలీవుడ్ను వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్, నటి భూమి పడ్నేకర్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వాళ్లే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు పెరిగింది. ఇం�
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. శనివారం తనతోపాటు తన భార్య శ్వేతా అగర్వాల్కు కూడా కరోనా సోకిందని తా�
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా సోకిన వారితో కిటకిటలాడుతున్నాయి. దీంతో పడకలు చాలక ఒక బెడ్పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. నాగ్పూర్ జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థిత�
అక్షయ్ కుమార్ | గత కొద్ది రోజులుగా వరుసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు
ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కథానాయిక నివేదా థామస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘ కరోనా పరీక్షలో నాకు పాజిటివ్గా తేలింది. స్వీయ నిర్భంధంలో ఉన్నా. వైద్యప�
విద్యార్థులకు కరోనా | ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు వారం రోజుల్లో కరోనా బారినపడ్డారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నది. శుక్రవారం 59,705 నమూనాలను పరీక్షించగా, 1,078 పాజిటివ్ కేసులు నమో
భువనేశ్వర్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు శనివారం తెలిపింది. ఈ నెల 5 నుంచి రాత్రి పది గంటల న�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా | ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేతా అగర్వాల్కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆదిత్య.
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ప్రభావం త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్ 2021పైనా పడింది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మం�