న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1326 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే కొవిడ్ వల్
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు ముందు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి హితవు పలికింది. ప్రస్తుత వేగంతో వ్యాక్సినే�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంగళవారం కీలక భ�
కరోనా మహమ్మారి బాలీవుడ్ను వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్, నటి భూమి పడ్నేకర్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వాళ్లే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు పెరిగింది. ఇం�
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. శనివారం తనతోపాటు తన భార్య శ్వేతా అగర్వాల్కు కూడా కరోనా సోకిందని తా�
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా సోకిన వారితో కిటకిటలాడుతున్నాయి. దీంతో పడకలు చాలక ఒక బెడ్పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. నాగ్పూర్ జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థిత�
అక్షయ్ కుమార్ | గత కొద్ది రోజులుగా వరుసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు
ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కథానాయిక నివేదా థామస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘ కరోనా పరీక్షలో నాకు పాజిటివ్గా తేలింది. స్వీయ నిర్భంధంలో ఉన్నా. వైద్యప�
విద్యార్థులకు కరోనా | ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు వారం రోజుల్లో కరోనా బారినపడ్డారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నది. శుక్రవారం 59,705 నమూనాలను పరీక్షించగా, 1,078 పాజిటివ్ కేసులు నమో
భువనేశ్వర్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు శనివారం తెలిపింది. ఈ నెల 5 నుంచి రాత్రి పది గంటల న�