రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో కరోనా రెండవ వేవ్ కలకలం రేపుతున్నది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. గత వారం రోజుల్లో ఆరు వేలకుపైగా కరోన�
ముంబై: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. యువ స్పిన్నర్కు కరోనా సో�
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు
పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది.
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతుండటంతో ఆయా దవాఖానాల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసీయూ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాంధీ, కింగ్ కో ఠి, టిమ్స్ దవాఖానాలతో పాటు పలు ప్రై�
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దవాఖానలో చేరాడు. కరోనా వైరస్కు గురైన ఆరు రోజుల తర్వాత ముందస్తు జాగ్రత్తగా చర్యగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని టెండూల్కర్ శుక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.8 లక�
లక్నో: టీకా రెండు డోసులు తీసుకున్న సీనియర్ పోలీస్ అధికారికి కరోనా సోకింది. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న ఆయన భార్యతోపాటు, రెండు డోసులు తీసుకున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమ�