ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా | ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేతా అగర్వాల్కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆదిత్య.
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ప్రభావం త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్ 2021పైనా పడింది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మం�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో కరోనా రెండవ వేవ్ కలకలం రేపుతున్నది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. గత వారం రోజుల్లో ఆరు వేలకుపైగా కరోన�
ముంబై: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. యువ స్పిన్నర్కు కరోనా సో�
తెలంగాణ కరోనా కేసులు | తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు
పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది.
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతుండటంతో ఆయా దవాఖానాల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసీయూ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాంధీ, కింగ్ కో ఠి, టిమ్స్ దవాఖానాలతో పాటు పలు ప్రై�
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దవాఖానలో చేరాడు. కరోనా వైరస్కు గురైన ఆరు రోజుల తర్వాత ముందస్తు జాగ్రత్తగా చర్యగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని టెండూల్కర్ శుక�