ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలవరం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.5 లక�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో నగర పౌరుల అవగాహన నిమిత్తం వరుస కార్యక్రమాలు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు బుధవారం బషీర్బాగ్ కూడలిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇతర పోలీసు అధికారుల
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచిం�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1184 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల
వాషింగ్టన్: కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఫైజర్ సంస్థ. తమ వ్యాక్సిన్ 12 నుంచి 15 ఏళ్ల వయసు వారిపై 100 శాతం సమర్థశంతంగా పని చేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ల�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కే�
దేశంలో మరోసారి కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్క్లు తప్పనిసరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు మాస్క్లు కచ్చితంగా ధరించాలంటూ చేస్తున్న వినూత్న ప్రచారం ఆకట్టుక
అవకాశాల కోసం విస్తృతంగా వెతుకులాట గతేడాదితో పోల్చితే ఈసారి 140 శాతం మేర వృద్ధి దేశవ్యాప్తంగా తెలంగాణవారే టాప్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులపైనా పెరుగుతున్న ఆసక్తి గూగుల్ 2020 సంవత్సరం సెర్చ్ రిపోర్ట్�