ప్రైవేటులో కొవిడ్ వ్యాక్సినేషన్లో తొలిస్థానం రాష్ట్రంలో 49.39% టీకాలు ప్రైవేటు కేంద్రాల్లోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్భూషణ్ వెల్లడి వచ్చే నెల నుంచి 2,200కు పెరుగనున్న కేంద్రాలు హైదరాబాద్, మా�
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. సోమవారం 42,461 నమూనాలను పరీక్షించగా, 463 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు మంగళవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ ప�
రూ.వెయ్యి చొప్పున జరిమానా పెద్దపల్లి జిల్లాలో 11 మందిపై కేసు మరోవైపు అవగాహన కల్పిస్తున్న అధికారులు కమాన్పూర్/జన్నారం/ఘట్కేసర్, మార్చి 30: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని శాఖల అధికారులు అప
పటియాల: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయం వల్ల దూరమైన హర్మన్ సోమవారం స్వల్ప జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా.. పా
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజల అవగాహన నిమిత్తం మంగళవారం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పౌరులు మాస్కులు ధరించడం, భౌతికదూరం
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 480 మంది చికిత్సకు కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్�
ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.
ముంబై : మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్కెట్లలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నాసిక్లో మార్కెట్లలో పెద్దసంఖ్యలో ప్రజలను ప్రవేశించకుండా నిరోధించేందు�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున�