ముంబై : కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ శనివారం పేర్కొన్నారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు,
లండన్ : కరోనా వైరస్ తాజా వేరియంట్స్కు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వైరస్ నూతన వేరియంట్స్ను నియంత్ర
మాడ్రిడ్ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు పలు దేశాలు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాయి. మరోసారి లాక్డౌన్ అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యే పరిస్థితులు నెలకొనడంతో ఉద్యోగాలు
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) రెండో కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవావ్యాక్స్’ కోసం భారత్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలో కోవావ్యాక్స్ ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీరమ్ సీఈవో ఆ�
న్యూఢిల్లీ: కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులను తగ్గించబోమని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గత ఏడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కార�
మాస్క్ | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇదే విషయాలు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి
అమరావతి : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ క్యాంపస్లో ఒకే రోజు 58 మంది విద్యార్థులు పాజిటివ్గా పరీక్షించారు. క్యాంపస్లో మొత్తం 800 మంది విద్యార్థులకు కరోనా నిర్ధార
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్ల�
ముంబై : బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.8 లక్షలు దాటింది. గ�
ముంబై: మహారాష్ట్రలో బలవంతంగా లాక్డౌన్ విధించడం తప్ప మరో అవకాశం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 2న లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్
వాషింగ్టన్ : కొవిడ్-19 వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న విముఖత మహమ్మారి అంతానికి పెను సవాల్గా మారిందని తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో ఇటీవల చోటుచేసుకున్న క