ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.8 లక్షలు దాటింది. గ�
ముంబై: మహారాష్ట్రలో బలవంతంగా లాక్డౌన్ విధించడం తప్ప మరో అవకాశం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 2న లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్
వాషింగ్టన్ : కొవిడ్-19 వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న విముఖత మహమ్మారి అంతానికి పెను సవాల్గా మారిందని తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో ఇటీవల చోటుచేసుకున్న క
హైదరాబాద్: సింగపూర్లో శతచండీ మహాయాగం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతోంది. చిన్నాపెద్ద అంతా వైరస్ బారినపడుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇందులో చిన్నారులకు టీకాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో అమెరికా �
మేడ్చల్ : కరోనా మళ్లీ విజృంభిస్తుంది.. వ్యాధిలో తీవ్రత తగ్గినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ముప్పు తప్పదని
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.6 లక్షలు దాటింది. బ�
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై విపరీతంగా కరోనా మహమ్మారి ప్రభావం చూపుతున్నది. ప్రజల జీవనోపాధితోపాటు వ్యాపారాలనూ దెబ్బతీస్తోంది. కొవిడ్-19 మహమ్మారి నుంచి సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయోనని సామాన్యుల
బెంగళూర్ : కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో కర్నాటక వెలుపలి నుంచి బెంగళూర్ నగరంలోకి వచ్చే వారు ఏప్రిల్ 1 నుంచి విధిగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాలని మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడి�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండో వేవ్ వచ్చే మే నెల 26వ తేదీ వరకు కొనసాగవచ్చునని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిర్వహించిన సర్వేలో తేలింది. మలి విడుత వేవ్ ఫిబ్రవరిలో ప్రారంభదశకు చేరుకు�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�