హైదరాబాద్: సింగపూర్లో శతచండీ మహాయాగం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతోంది. చిన్నాపెద్ద అంతా వైరస్ బారినపడుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇందులో చిన్నారులకు టీకాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో అమెరికా �
మేడ్చల్ : కరోనా మళ్లీ విజృంభిస్తుంది.. వ్యాధిలో తీవ్రత తగ్గినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ముప్పు తప్పదని
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.6 లక్షలు దాటింది. బ�
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై విపరీతంగా కరోనా మహమ్మారి ప్రభావం చూపుతున్నది. ప్రజల జీవనోపాధితోపాటు వ్యాపారాలనూ దెబ్బతీస్తోంది. కొవిడ్-19 మహమ్మారి నుంచి సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయోనని సామాన్యుల
బెంగళూర్ : కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో కర్నాటక వెలుపలి నుంచి బెంగళూర్ నగరంలోకి వచ్చే వారు ఏప్రిల్ 1 నుంచి విధిగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాలని మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడి�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండో వేవ్ వచ్చే మే నెల 26వ తేదీ వరకు కొనసాగవచ్చునని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిర్వహించిన సర్వేలో తేలింది. మలి విడుత వేవ్ ఫిబ్రవరిలో ప్రారంభదశకు చేరుకు�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో మొత్త�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెల�
భోపాల్ : పెరుగుతున్న కరోనా కేసులతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఇండోర్, భోపాల్, జబల్పూర్ జిల్లాలో ఆదివారం లాక్డౌన్ అమలులో ఉండగా.. కొత్తగా మరో నాలుగు జిల్లాల్లో ఆదివారం లాక్డ