ముంబై : రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమవుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా బీడ్ జిల్లాలో లాక్డౌన్ను ప్రకటించిం
ముంబై : మహారాష్ట్రతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో నగరంలోని జుహు బీచ్ మూసివేత దిశగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. సిటీలోని అం�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు �
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సమయంలో ఓ పొరుగు దేశంగా పాక్తో మంచి సంబంధాలను తాము కోరుకుంటున�
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం �
బ్రసిలియా : బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో
రాష్టంలో కరోనావ్యాప్తి అదుపులోనే ఉంది రోజుకు 60 వేలకుపైగానే పరీక్షలు చేస్తున్నాం ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు దాటినవారికి టీకా ‘నమస్తే’తో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే �
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు వైద్య సిబ్బందిలోనూ వ్యాక్సిన్ డోసు తీసుకున్న తర్�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ దీపక్ ముగలికర్ స్పష్
covid | కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి సూది ద్వారా ఇచ్చే వ్యాక్సిన్కు బదులు నోటితో క్యాప్సుల్ తీసుకునే తరహాలో మాత్ర రూపంలో వ్యాక్సిన్ అభివృద్ధికి గురుగ్రాంకు చెందిన ప్రేమాస్ బయోటెక్ ఇజ్రాయల్ కంపెనీ అరా�
హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్