న్యూఢిల్లీ: పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సమయంలో ఓ పొరుగు దేశంగా పాక్తో మంచి సంబంధాలను తాము కోరుకుంటున�
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం �
బ్రసిలియా : బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో
రాష్టంలో కరోనావ్యాప్తి అదుపులోనే ఉంది రోజుకు 60 వేలకుపైగానే పరీక్షలు చేస్తున్నాం ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు దాటినవారికి టీకా ‘నమస్తే’తో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే �
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు వైద్య సిబ్బందిలోనూ వ్యాక్సిన్ డోసు తీసుకున్న తర్�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ దీపక్ ముగలికర్ స్పష్
covid | కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి సూది ద్వారా ఇచ్చే వ్యాక్సిన్కు బదులు నోటితో క్యాప్సుల్ తీసుకునే తరహాలో మాత్ర రూపంలో వ్యాక్సిన్ అభివృద్ధికి గురుగ్రాంకు చెందిన ప్రేమాస్ బయోటెక్ ఇజ్రాయల్ కంపెనీ అరా�
హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటి�
కరోనా టీకా తీసుకున్నప్పటికీ నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్నా ఇతర నిబంధనలు పాటించకపోతే ముప్పేనని ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రఘురామ్రావు �
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఆద
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతి�