హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 310 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ర�
జైపూర్ : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాజస్ధాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎనిమిది నగరాల్లో సోమవారం రాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించనుంది. అన్ని రకాల మార్కెట్లను రా�
డెహ్రాడూన్: ఈ మధ్యే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే తాను
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోద�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. శన
భోపాల్: మధ్యప్రదేశ్లో ఈ నెల 23న రెండు సార్లు సైరన్ మోగనున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు రెండు నిమిషాలపాటు సైరన్ మోగుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సైరన్ మోగినప్పుడ�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్ర
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్లో కరోనా మహమ్మారి బారినపడుతున్న కీడ్రాకారుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే నలుగురు వై
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజుల్లో దాదాపు లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటిం
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 1.9 లక్షలు దాటింది. శ�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ప్రయాణమవుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నాగపూర్తోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. పరిస్థితిలో మ�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపార�