చెన్నై : గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి 9, 10, 11వ తరగతులను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ �
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 380 మందికి కరోనా �
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం తెలిపారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నీలో కరోనా కలకలం సృష్టించింది. ముగ్గురు షూటర్లు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించి�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల �
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు మరణించారు. నిన్న మరో 189 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2607 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 980 మంది హోం ఐ�
భోపాల్ : కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశ
న్యూఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారితో అర్ధంతరంగా పలువురు తనువు చాలిస్తుండగా తాజా సర్వే మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. వేగంగా నడిచేవారితో పోలిస్తే మెల్లగా నడిచే వారు కొవిడ్-19తో మరణించే ముప్పు నాలుగింత
న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా వైరస్ బారినవారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రో�
నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
రాంచీ: కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఒక వైద్యుడికి వైరస్ సోకింది. జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడికి కరోనా పాజిటివ�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుక�
హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ స్కూళ్లు, పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులు కర�
హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడు కొవిడ్-19 పాజిటివ్ భారిన పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. గడిచిన మూడు రోజులుగా �