న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యధిక సంఖ్యలో క్రియాశీలక కేసులున్న 10 నగరాల్లో ఎనిమిది మహారాష్ట్రకు చెందినవేనని తెలిపింది. పూణే, నాగ్పూర
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వైరస్ మలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న�
ముంబై : కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాగపూర్ నగరంలో లాక్డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కళ్యాన్-డొంబివ్లి, నందర్బర్ జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. కళ్యాణ్ ప్రాంత�
ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్ప�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజ
భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. శనివారం నుంచి ఆది�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటింది. శు
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. గు
జగిత్యాల : గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కొవిడ్-19 యూకే స్ట్రెయిన్ పాజిటివ్గా తేలింది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ్యక్తి అదేవిధ�
పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామాని
లక్నో : ఉత్తరప్రదేశ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ ఫైవ్స్టార్ హోటల్లో పని చేస్తున్న కిచెన్ స్టాఫ్ వైరస్ పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతోంది. స్పందించిన అధికారులు సద�