హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున వ్యాక్సిన్ తీసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో టీకా మొదటి డ�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితుల
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో ప్రధానంగా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగ
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 16 వేలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 16,620 కరోన�
ప్రజలు వ్యాక్సిన్ను తీసుకోవాలి నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాపిస్తున్నది స్పష్టం చేస్తున్న శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. మరో వేవ్
శ్రీనగర్: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. 56 రోజుల పాటు జరిగే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ శనివారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర�
మస్కట్: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో 10 దేశాల నుంచి ఒమన్కు రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఒమన్కు చెందిన సుప్రీం కమిటీ ఆ నిషేధాన్ని పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కు చేరింది. ఇందులో 2,97,363 మంది కరోనా నుంచి బయటపడగా, 1918 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 1652 మంది మరణించారు. కాగా, నిన్�
24 గంటల్లో 23,285 78 రోజుల్లో ఇదే అత్యధికం న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 6 రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గురువారం ఒక్కరోజే 23,285 పాజటివ్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 15 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,817 క�
ముంబై : లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్ను స్పాన్సర్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల వ్యయాన్�
ముంబై : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించారు. వారిలాగానే ముంబైకి చెందిన చెఫ్ పంకజ్ నెరూర్కర్ సైతం కొవిడ్-19 విసిరిన సవాళ్లతో వీధినపడ్డాడు. �