కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో 9వ తరగ�
న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 213కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 187 బ్రిటన్ స్ట్రెయిన్, ఆరు బ్రెజిల్ స్ట్రెయిన్, దక్షిణ ఆఫ
ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన నమూనాలను ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరా�
ఇండోర్ : కొవిడ్-19 సంక్షోభం కారణంగా పశ్చిమ రైల్వే సుమారు రూ.5,000 కోట్ల నష్టాల్లో ఉందని, దీంతో సేవలపై ప్రభావం పడనున్నట్లు వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కంసల్ తెలిపారు. కరోనా మహమ్మారి భయంతో చాలా మ�