నగరంలో కరోనా సెకండ్వేవ్ మొదలవడంతో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క కరోనా టీకా కేంద్రాలను కొనసాగిస్తూనే మరోపక్క కరోనా పరీక్షలనూ నిర్వహిస్తోంది. గతేడాది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు, చ�
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిం
24 గంటల్లో 47,262 కొత్త కేసులు న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే హోలీ, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్ లాంటి పండుగల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పరిస్థితి మరింత దిగజారుతున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో గరిష్ఠంగా 5,185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మందికి డబుల్ మ్యుటేట్ స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్గా ని
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.4 లక్షలు దాటింది. మ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీష్ రావత్కు కరోనా సోకింది. ఆయనతోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. ఉత్తరాఖండ్ కొత్త సీఎం తీరత్ సింగ్ రావత్
చండీగర్ : కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హోలీ వేడుకలను నిషేధించింది. ఈ మేరకు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాష్ట్రంలో హోలీ వేడుకల�
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి కంటే భారతదేశంలో టీకా రేటు చాలా ఎక్కువగా ఉన్నది. కేవలం రెండు నెలల వ్యవధిలో భారతదేశం మొత్తం మీద కొవిడ్-19 కేస్లోడ్ కంటే 5 కోట్లకు పైగా మోతాదుల టీకాలు అందించారు.
ముంబై : రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమవుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా బీడ్ జిల్లాలో లాక్డౌన్ను ప్రకటించిం
ముంబై : మహారాష్ట్రతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో నగరంలోని జుహు బీచ్ మూసివేత దిశగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. సిటీలోని అం�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు �