హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో మొత్త�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెల�
భోపాల్ : పెరుగుతున్న కరోనా కేసులతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఇండోర్, భోపాల్, జబల్పూర్ జిల్లాలో ఆదివారం లాక్డౌన్ అమలులో ఉండగా.. కొత్తగా మరో నాలుగు జిల్లాల్లో ఆదివారం లాక్డ
నగరంలో కరోనా సెకండ్వేవ్ మొదలవడంతో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క కరోనా టీకా కేంద్రాలను కొనసాగిస్తూనే మరోపక్క కరోనా పరీక్షలనూ నిర్వహిస్తోంది. గతేడాది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు, చ�
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిం
24 గంటల్లో 47,262 కొత్త కేసులు న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే హోలీ, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్ లాంటి పండుగల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పరిస్థితి మరింత దిగజారుతున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో గరిష్ఠంగా 5,185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మందికి డబుల్ మ్యుటేట్ స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్గా ని
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.4 లక్షలు దాటింది. మ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీష్ రావత్కు కరోనా సోకింది. ఆయనతోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. ఉత్తరాఖండ్ కొత్త సీఎం తీరత్ సింగ్ రావత్
చండీగర్ : కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హోలీ వేడుకలను నిషేధించింది. ఈ మేరకు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాష్ట్రంలో హోలీ వేడుకల�
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి కంటే భారతదేశంలో టీకా రేటు చాలా ఎక్కువగా ఉన్నది. కేవలం రెండు నెలల వ్యవధిలో భారతదేశం మొత్తం మీద కొవిడ్-19 కేస్లోడ్ కంటే 5 కోట్లకు పైగా మోతాదుల టీకాలు అందించారు.