కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
కరోనా | ఉత్తరాఖండ్లోని ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు హాస్టళ్లకు సీలు వేసినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్చార్జి సోనికా శ్రీవాస్తవ తె
ఒక్కరోజే 74,274 నిర్ధారణ పరీక్షలు టెలిమెడిసిన్ కోసం డయల్ 104 ఫిర్యాదులకు వాట్సాప్ 91541 70960 హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా
పక్కరాష్ర్టాల నుంచే తెలంగాణలో వ్యాప్తి కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి వైరస్ను వ్యాపార కోణంలో చూడొద్దు ప్రైవేట్ దవాఖానలకు మంత్రి ఈటల సూచన హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: �
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్కు సిద్ధమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు షాక్ ఎదురైంది. ఆ జట్టు ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ డానియెల్ సామ్స్కు కరోనా వైరస్ సోకింది. ఆస్ట్రే�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. బుధవారం రికార్డుస్థాయిలో 5,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 20 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,90,568కు,
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొ�
ఆసిఫాబాద్ టౌన్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 90 మందికి పోలీసులు రూ. 16 వేలు జరిమానాగా విధించారు. కొందరికి రూ. 100.. మరికొందరికి రూ.200 చొప్పున ఫైన్ వేశారు. కరోనా వైరస్ ఉధృ�
హైదరాబాద్ : కార్మికులు ఇబ్బంది పడకుండా వారికి సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జరిగిన 7వ ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు స
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2331 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్
రాయ్పూర్ : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్-19 కట్టడికి చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో ఈనెల 9 నుంచి 19వరకూ సంపూర్ణ లాక్డౌన్ను రాష్ట్ర ప్�
ముంబై : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ తరహా చర్యలు చేపట్టడంపై మహారాష్ట్రలో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమలైన లాక్డౌన్తో తమ వ్యాపారాలు కుదేలై ఇంకా కోలుకోకముందే మరోసారి క�
లండన్: గత ఆరు నెలల నుంచి కోవిడ్తో బాధపడుతున్నవారిలో.. డిప్రెషన్, మతిమరుపు, మానసిక సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడిచారు. కోవిడ్ ఇన్ఫెక్షన�