కరోనా అదుపునకు స్వీయ నియంత్రణ మేలు మాస్క్లు, భౌతిక దూరం తప్పనిసరి శరవేగంగా రెండో దశ వ్యాప్తి గుంపుల్లో తిరగకపోవడమే శ్రేయస్కరం బేగంబజార్లో వ్యాపార వేళలు కుదింపు అదేబాటలో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్
ఒక్కరోజే 1.11 లక్షల పరీక్షలు 17,791 మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపుచేసింది. శుక్రవారం ఒక్కరోజే 1,11,726 మందికి టెస్టులు నిర్వహించగా, 2,909 మందిక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 33.43 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.36
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్రలో పూర్తిస్ధాయి లాక్డౌన్కు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా పరిస్ధితిపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్న క్రమ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,787 కొత్త కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాజధాని లక్నోలో కూడా రికార్డు స్థాయిలో 4,059 కరోనా కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి. ఉత్�
హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా దృష్ట్యా పిల
ముంబై : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్గా గుర్తించిన ల్యాబ్ టెక్నీషియన్ గత నెలరోజుల్లో 35 మందికి నకిలీ టెస్ట్ ర�
న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అసమర్ధ విధానాలతోనే కొవిడ్-19 సెకండ్ వేవ్కు దారితీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విలువైన సూచనలను అహంకార ధోరణితో కూడిన కేంద్ర సర్కార్ చెవికెక్కించుకవడం లేదన
న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటడంతో తక్షణమే సరఫరాలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.