భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే కరోనా మృతుల సంఖ్యకు శ్మశానవాటికల్లో జరుగుతున్న అంత్యక్రియల లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాస్తున్నదన్న అ�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చు. కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలను కూడా తాకవచ్చు. ఇదీ దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ చెబుతున్న మాట. ఇండ
ఐపీఎల్ 14వ సీజన్లో మరోసారి కరోనా కలకలం రేపింది. గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న తమ రెండో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జేకు
న్యూఢిల్లీ : భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్-19 సెకండ్ వేవ్తో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుందని, రికవరీ ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసిం
న్యూఢిల్లీ : కొవిడ్-19 విస్తృత వ్యాప్తితో విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం స్పందించారు. గతంలో రాహుల్ విదేశీ వ్యాక్సిన్లను అనుమతించాలని ప్రభుత్వాన�
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని పొట్టనబెట్టుకుంది. గత ఆరు నెలల్లో 24 గంటల్లో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. ఇక కేసుల సంఖ్యల�
కరోనా భయపెడ్తున్నది. ఏమైతదో ఎవరికీ తెల్వదు. ఎన్కటికి కూడా ఇసొంటియి మస్తుగొచ్చినయి. అప్పుడెట్లా ఎదుర్కొన్నరు? గానుగుపెంట సాలీ ఏం చెప్తుంది?నా పేరు సాలీ రుడావత్. మా ఆయన పేరు నీల్యా. మాది నాగర్ కర్నూల్ దగ�
జెనీవా: కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ఆహార మార్కెట్లో బతికి ఉన్న అడవి క్షీరదాల అమ్మకాలను నిలిపి వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోరింది. పెద్ద సంఖ్యలో జనాభాకు సాంప్రద
వియన్నా: కరోనా ఆరోగ్య సిబ్బందిపైనే కాదు నేతలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచీ పని బాగా ఎక్కువైపోయి ఇక తన వల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి రుడాల్ఫ్ ఆన్షో
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్ గంగ్వార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చ�
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్కు సోమవారం నిపుణుల కమిటీ ఓకే చెప్పిన విషయ