గురుగ్రామ్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటి�
ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదల
ఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసుల దృష్ట్యా షకుర్ బస్తీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలో 5 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్-కేర్ కోచ్లను మోహరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం రైల్వేను కో�
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్దీప్ గులేరియా. కొవిడ్ నుంచి రక్షణ కోసం ఒక ఎన్95 �
పుణె: మహారాష్ట్రలోని పుణెలో 42 ఏళ్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొవిడ్ పాజిటివ్గా తేలిన తనను వార్జె మాల్వాడీ ప్రాంతంలోని హాస్పిటల్ చేర్చుకోనందుకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె భర్త ఆరో
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరిం
న్యూఢిల్లీ: కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తోందన్న లాన్సెట్ అధ్యయనంపై ట్విటర్లో స్పందించారు అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనస్. దీనికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్క్లు ధరించ�
గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలుపని ప్రదేశాల్లో టెంపరేచర్ చెకప్, వైద్య పరీక్షలుమాస్కులు, సామాజిక దూరంతో పనులునిర్మాణ ప్రాంతాల్లోనే కార్మికులకు వసతులురాష్ట్రేతర కూలీలకు నిర్మాణ సంస్థలు అండ