పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్లైన్స్.. |
కొవిడ్ నేపథ్యంలో పోస్టాఫీసుల నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. తు.చ. తప్పకుండా వాటిని పాటించాలని ...
చండీఘడ్ : హర్యానాలో శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా అన్ని సమావేశాలపై నిషేధం విధించారు. దేశవ్యాప్తం�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి అమెరికా ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ మంచి ఆఫర్ ఇచ్చినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. లాభం తీసుకోకుండానే ప్రభుత్వానికి తమ కరోనా వ్యాక్సిన్�
న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం
ముంబై: ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరిగిపోయి దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఎంతలా వేధిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముంబైకి చెందిన షానవజ్ షేక్ అనే ఓ వ్యక్తి తన కారు అమ్�
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుట్ డెలివరీ యాప్ ఈ కరోనా టైమ్లో ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కొవి�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియాని వణికిస్తోంది. కేసుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించేలా చేసింది. ఒకే రోజులో ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఇంత భ