హైదరాబాద్ : కొవిడ్-19తో మరణించిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 67,013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,94,840కు, మొత్తం మర
ముంబై : ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడటం అతిపెద్ద సవాల్ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ సందర్భంగా ఆయ
పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్లైన్స్.. |
కొవిడ్ నేపథ్యంలో పోస్టాఫీసుల నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. తు.చ. తప్పకుండా వాటిని పాటించాలని ...
చండీఘడ్ : హర్యానాలో శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా అన్ని సమావేశాలపై నిషేధం విధించారు. దేశవ్యాప్తం�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి అమెరికా ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ మంచి ఆఫర్ ఇచ్చినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. లాభం తీసుకోకుండానే ప్రభుత్వానికి తమ కరోనా వ్యాక్సిన్�
న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం
ముంబై: ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరిగిపోయి దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఎంతలా వేధిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముంబైకి చెందిన షానవజ్ షేక్ అనే ఓ వ్యక్తి తన కారు అమ్�