హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 66,836 కరోనా కేసులు, 773 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కు, మొత్తం మ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదే�
వడోదరా: కరోనా ఎంతోమందిని బలి తీసుకుంది. మరెంతో మంది దీని కారణంగా ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాగే గుజరాత్లోనూ ఓ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయింది. అయితే ఈ భార్యాభర్తలు మాత్రం క
దుర్గాపూర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే కరోనా వైరస్ కేసులు పెరిగేలా కాషాయ పార్టీ వ్యవహరించిందని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం న
ఢిల్లీ : నగదు రహిత ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరించిన బీమా కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మ�
టోక్యో : ఒలింపిక్స్ కు మూడు నెలల ముందు జపాన్ వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్ లో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా ఒలింపిక్స్ కు ముందు తాజాగా కరోనా పాజిటివ్ కేస�
Six minut walk test: ఈ నేపథ్యంలో కృత్రిమ శ్వాస ఎవరికి అవసరం, ఎవరికి అసవరం లేదు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఒక నడక పరీక్షను సూచిస్తున్నారు.
కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ �
హైదరాబాద్ : జనవరి 16న కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఒకే రోజులో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం రికార్డుగా అధికారులు పేర్కొన్నారు. గురువార