ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సూచించారు. దేశంలో కరోనా ఉద్ధృ�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. కేంద్రం కొవిడ్-19 పై పోరాడాలని కాంగ్రెస్ పార్టీపై కాదని మోదీ సర్కార్ కు హితవు పలికారు. కొవిడ్-19
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి | కరోనా మహమ్మారి రెండో దశలో పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకు�
భారత్కు బాసట| కరోనా వేళ భారత్కు ఫ్రాన్స్, కువైట్ దేశాలు బాసటగా నిలిచాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 2 వేల మందికి 5 రోజులు సరిపడా లిక్విడ్ ఆక్సిజన్
రక్కసిపై పోరులో ఉక్కు సంకల్పం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలోపేతం ఆరున్నరేండ్లలోనే అనూహ్యమైన మార్పులు ఏకంగా 50 రెట్లు పెరిగిన ఆక్సిజన్ పడకలు డెలివరీ సూట్స్, మెటర్నల్ ఐసీయూలు పీహెచ్సీ స్థాయి ద�
అవసరమున్న వారికి పడకలు దొరకడం లేదు రెమ్డెసివిర్ కోసం వైద్యులపైనే ఒత్తిడి చేస్తున్నారు వదంతులు నమ్మొద్దు గేటెడ్కమ్యూనిటీ, అపార్టుమెంట్లలో ఆక్సిజన్ లైన్లు వేసుకోవాలి టీఎస్హెచ్ఏ ప్రెసిడెంట్, కి�
చివరి నిమిషంలో వస్తున్న రోగులతో అసలు సమస్య నిర్ణీత సమయంలో వస్తున్న కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం గాంధీలో రోజుకు పదుల సంఖ్యలో నయమై ఆనందంగా ఇంటి బాట కింగ్ కోఠి ఆస్పత్రిలోనూ 92 శాతానికి పైగా రికవరీ రేటు సి
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,43,727కు, మొత్