లక్నో: మరణించిన మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు కరోనా భయంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వృద్ధుడైన భర్త, తన భార్య మృతదేహాన్�
లక్నో : ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎస్ఐ ఆరోపించారు. దవాఖాన నిర్వాకంపై ఎస్ఐ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడ�
ఆ రాష్ట్రాల్లో 78.53శాతం కరోనా మరణాలు | ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధులను వెచ్చించి మూడు నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) ఏర్పాటు చేస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ప్�
మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
రెమ్డెసివిర్| శంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు తీవ్రంగా కొరత ఏర్పడింది.
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
తెలంగాణ అవసరాలకు సరిపడా ఆక్సిజన్ ప్రైవేటు దవాఖానలు జీవోలు పాటించాలి ప్రభుత్వం సూచన మేరకే చార్జి చేయాలి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స పేరుత�
గతేడాది జీడీపీలో 22.5 శాతానికి గృహస్తుల సేవింగ్స్ ముంబై, ఏప్రిల్ 27: ఏడాదంతా భయం.. భయంగానే సాగింది. ఎక్కువ రోజులు లాక్డౌన్లు, ఆంక్షలే. అయినా గృహస్తుల పొదుపు మాత్రం పట్టాలు తప్పలేదు. పైగా గతంతో పోల్చితే మరింత
హెల్త్కేర్ ఖర్చులు అధిగమించేదెలా?!
కరోనా వేళ దవాఖాన బిల్లులు భరించడం కత్తిమీద సామే. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా.. సగం బిల్లే క్లెయిమ్ అవుతుంది.. మిగతా .....