అనుమానం..పెను భారం అనుమానంతో దవాఖానలు, ల్యాబ్లకు పరుగులు పరీక్షా కేంద్రాల వద్ద జనం బారులు వీరివల్ల కొవిడ్ పరీక్షల్లో తీవ్రం జాప్యం అసలైన బాధితులకు వైద్యంలో ఆలస్యం వృథా అవుతున్న విలువైన వైద్య వనరులు పల
నేటి నుంచి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పూర్తిస్థాయి కరోనా దవాఖానగా ఎంజీఎం: మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా వ్�
కరోనాతో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత బంధాలను ఛిద్రం చేస్తున్న మహమ్మారి ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న నిపుణులు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల అర్బన్: కరోనా మహ్మమారితో కుటుంబాలు ‘చితి’కి �
2 రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షవ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీరావు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో �
58 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. బుధవారం ఒకేరోజు 7,994 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ ఉద్ధృతి మరింత పెరుగుతున్నది. గ్రేటర్లో ఏకంగా
డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ ధర రూ.35 వేలపైనే… ఉజ్బెకిస్థాన్, బంగ్లాదేశ్. ఈజిప్ట్, యూఏఈ సాయం కోరిన భారత్ మెడికల్ ఆక్సిజన్, వైద్య పరికరాల కోసం 16 ఏండ్ల �
సాయం చేయండి ప్రియాంక చోప్రా విజ్ఞప్తి న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా సెకండ్ వేవ్తో భారత్ రక్తమోడుతున్నదని, సహాయం చేయాలని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దేశంలో కరోనా కేసులు, �
మహమ్మారి కట్టడికి ఫైజర్ ‘ట్యాబ్లెట్’ ఇప్పటికే ప్రారంభమైన ప్రయోగాలు వచ్చే ఏడాది మార్కెట్లోకి! న్యూయార్క్, ఏప్రిల్ 29: జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రను వేసుకొని నీళ్లు తాగి కాసేపు పడుకుంటాం. రెండు మూ�
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్రముఖ చిత్రకారుడు చంద్రశేఖర్ (చంద్ర) (74) కన్నుమూశారు. మూడేండ్ల్లుగా నరాల సంబంధ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆయన ఇటీవల కరోనా బారినపడ్డ
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్�
రోమ్: భారత్ నుంచి ఇటలీకి చేరిన విమాన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 213 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో కూడిన విమానం బుధవారం రాత్రి ఇటలీ రాజధాని రోమ్లో ల్యాండ
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్ని