యాదాద్రి భువనగిరి : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భ�
భోపాల్ : హరిద్వార్లో కుంభమేళాలో పాల్గొని మధ్యప్రదేశ్కు తిరిగివచ్చిన వారిలో 99 శాతం మందికి కొవిడ్19 పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ పరిణామం అధి�
హైదరాబాద్ : శాసనసభలో సీనియర్ ఫోటోగ్రాఫర్ సలీం ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ స్పందిస్తూ.. శాసనసభ ప్రాంగణ�
కొవిడ్-19 ఫ్రీ దేశంగా న్యూజిలాండ్ వ్యాక్సిన్ రాకముందే మహమ్మారి కట్టడి నాలుగు అంచెలతో వైరస్కు ముకుతాడు ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు 50 లక్షల జనాభా కూడాలేని ఓ దేశం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరో�
వ్యాప్తిపై జాగ్రత్తగా ఉండాలి రోజుకు మూడుసార్లు సమీక్ష సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డికి పర్యవేక్షణ బాధ్యత అప్పగింత ప్రభుత్వ దవాఖానల్లో మరో10 వేల పడకలకు ఆక్సిజన్ అధికారుల�
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపైనా దృష్టిపెట్టాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని కొవిడ్
ఢిల్లీలో మరో ఘోరం.. బాత్రా దవాఖానలో దుర్ఘటన మృతుల్లో అదే దవాఖాన సీనియర్ వైద్యుడు నగర దవాఖానల్లో మళ్లీ ఆక్సిజన్కు కొరత ఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ న్యూఢిల్లీ, మే 1: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్య మళ్�
అది కూడా కొన్ని జిల్లాల్లోనే చాలా రాష్ర్టాల్లో మొదలుకాని వ్యాక్సినేషన్ న్యూఢిల్లీ, మే 1: కరోనా టీకాల కొరతతో చాలా రాష్ర్టాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభం కాలేదు. ఈ విడతలో 18 నుంచి 45 ఏండ్లలోపు వ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు, ఎ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మహమ్మారి కట్టడికి
న్యూఢిల్లీ : నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్లను తయారు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి బీఫార్మసీ గ్రాడ్యుయేట్ సహా ఏడుగుర�
తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే ఆక్సీజన్ అందించే వాయుపుత్ర డివైజ్. కేవలం 2500 రూపాయలతో వాయుపుత్ర డివైజ్ రూపకల్పన. వాయుపుత్రతో ఒకేసారి ఇద్దరికి ఆరుగంటలపాటు ఆక్సీజన్. ఒక్కరికైతే 12 గంటలపాటు ఈ డివైజ్ తో ఆక్సీజన్ అంది�