అలాంటివారికి ఫలితాల కోసం వేచిచూడకుండా కొవిడ్ వైద్యం దవాఖానల ముందు పడకల వివరాలతో బోర్డు ప్రైవేటు దవాఖానలకు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): అవసరం లేకున్నా కొన్ని ప్రైవేట్
ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకొన్నారు. ప్రస్తుతం తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్లో ఉంటున్న ముఖ్యమంత్రికి ఆయన వ్యక్తిగత వైద్య�
41 లక్షలకు చేరిన టీకాలు తీసుకున్నవారి సంఖ్య హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 45 ఏండ్లు దాటినవారిలో మంగళవారం 41,040 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది. ప్రభుత్వ,
ఉత్పత్తి చేయనున్న హైదరాబాదీ సంస్థ సీడీఎస్సీవో అత్యవసర అనుమతులు జారీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్స కోసం హైదరాబాద్ కేంద్రంగా మరో ఔషధం ఉత్పత్తి కానున్నది. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ సంస�
ఒక్కరోజే 7,432 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 70,961 నమూనాలను పరీక్షించగా, 6,876 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం పేర్కొ�
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో సరిహద్దులో బుధవారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్టు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసర, గూడ్స్ ట్రాన్స్పోర్ట్�
ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుత�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ బయో బబుల్లోకి కరోనా మహమ్మారి వ్యాప్తించడంతో లీగ్ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. లీగ్ అర్ధాంతరంగా రద్దు కావడంతో దేశీయ ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకో
నిర్మల్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆదివారమే కొవిడ్-19 పాజిటివ్గా తేలగా విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్
న్యూఢిల్లీ : దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడుతుంటే కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ముందుకెళ్లడం పట్ల మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్�
న్యూఢిల్లీ: భారత్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్నిప్రకటిస్తున్నారు. ఇప్పటికే పా�
న్యూఢిల్లీ : తమ సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో పనులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం హెచ్చరించింది. సంస్థకు చెందిన 18 ఏండ్లకు పైబడిన విమాన సి�