వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పేద దేశాలు ఖరీదైన టీకాలు కొనలేక ఇబ్బందులు పడుతున్నాయి. టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణం. విశ్వవ్యాప్త సంక్�
రోజువారీ మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చింది. దీంతో రోజువారీ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. మహమ్మారి కొత్తరూపం దాల్చడంతో మరణాలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.
కరోనా నుంచి తాను కోలుకున్నట్లు పూజాహెగ్డే తెలిపింది. అభిమానుల ప్రేమ వల్లే కొవిడ్ను తరిమికొట్టగలిగానని తెలిపింది. కొన్నిరోజుల క్రితం పూజాహెగ్డే కరోనా బారిన పడింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్
లండన్: లండన్లో జరుగుతున్న జీ-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో కరోనా కలకలం సృష్టించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయిత�
వంద కిలోమీటర్ల దూరం వచ్చి అభయం వరంగల్ చౌరస్తా, మే 5: వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్లాస్మాదానం చేసిన యువకుడు ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. భూపాలపల్లిలోని ఆజంనగర్కు చెందిన ఉమ్మల్ల వెంకటేశ్.. ఏప్రిల్ 2న క
హైదరాబాద్ దవాఖానల్లో వారితోనే బెడ్లు ఫుల్ కరోనాకు అత్యుత్తమ వైద్యం రాష్ట్ర రాజధానిలోనే మెరుగైన చికిత్స కోసం పక్కరాష్ర్టాల రోగుల బారులు మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్ రోగులే అధి
కోలుకున్నా.. కొనసాగించాల్సిందే! హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటున్నది. పాజిటివ్ వచ్చినవారిల�
కరోనా కట్టడి చర్యలు తీసుకోండి: హైకోర్టు 8 తర్వాత తీసుకొనే నిర్ణయమేంటని ప్రశ్న రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు, పడకలు ధర్మాసనానికి వివరించిన అడ్వకేట్ జనరల�
శరీర ఉష్ణోగ్రత, పల్స్ గుర్తింపు హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులను గుర్తించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వం లక్షణాలుంటే ఆక్సిజన్ స్థాయులను కూడా పరీక్షిం
కొత్తగా 6361 మందికి వైరస్ హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతు న్నా, కోలుకుంటున్నవారి సంఖ్యకూడా గణనీయంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే 8,126 మంది దవాఖానలు, ఐసొలేషన్ సెంటర్ల నుంచి �
హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబిత
హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీసు కమిషనర్ల కార్యాలయాలు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ల కార్యాలయంలో ఆరోగ్య పర్యవేక్షణ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం పో�