వాషింగ్ టన్ ,మే 7: ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే… మరోపక్క వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్పై ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను బలవంతం చేయకుండా వారంతంట వాళ్లే వ్యాక్సిన్ తీస�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తో సతమతమవుతున్న ఇండియాకు ఇది మరో బ్యాడ్ న్యూస్. ఈ మహమ్మారి కారణంగా బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ అవుతున్నట్లు ఢిల్లీ డాక్టర్లు గుర్తించారు. సాధారణంగా అవయవ మా�
కరోనా నుంచి కోలుకున్నారా? ఇలా చేయకుంటే మళ్లీ సోకే అవకాశం! | రోనా మహమ్మారి భారత్లో ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దాదాపు అదే స్థాయిలో రోగులు కోలుకుంటున్నారు. అయితే, �
బీజేపీ| ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపో�
రాష్ట్రంలోని కరోనా వేరియంట్లు ప్రమాదకరం కాదు నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం: సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం తెలంగాణలో మూడు రకాల కరోనా వైరస్లు వేగంగా వ్యాప్�
తల్లిదండ్రులు కరోనా బారిన పడితే వారి పిల్లల ఆలనపాలన కోసం.. స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు కరోనా కోరల్లో చిక్కుకోవడం తో ఒంటరిగా ఉండే పిల్లల కోసం రాష్ట్�
ఇంటింటికీ తిరుగుతున్న జ్వర సర్వే బృందాలు జీహెచ్ఎంసీలో ఒక్కరోజే 47,582 ఇండ్లల్లో సర్వే పట్టణాలు, గ్రామపంచాయతీల్లోనూ ప్రారంభం హైదరాబాద్/సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాట�
ఆక్సిజన్ బఫర్ స్టాక్ను ఏర్పాటు చేయండి అక్కడి నుంచే దవాఖానలకు సరఫరా సరఫరా విధానాన్ని మార్చుకోవాలి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు న్యూఢిల్లీ, మే 6: కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్�
మరో రెండు వేవ్లు రావొచ్చు కానీ ఇంత తీవ్రత ఉండదు వ్యాక్సినాలజిస్టు గగన్దీప్ కాంగ్ న్యూఢిల్లీ, మే 6: దేశంలో కరోనా ఉద్ధృతి ఈ నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టొచ్చని ప్రముఖ వ్యాక్సినాలజిస్టు గగన్దీప్ కాంగ్�
6,551 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త కేసుల కన్నా డిశ్చార్జీలు అధికంగా నమోదవుతుండటం ఊరట కలిగిస్తున్నది. బుధవారం రాష్ట్రంలో 79,824 నమూనాలను పరీక్షించగా, 6,026 మందికి పాజిటివ్గా తే�
ఐపీఎల్ బబుల్లోకి వైరస్ ప్రవేశించడంపై గంగూలీ ప్రయాణాలు సమస్య కావొచ్చన్న బీసీసీఐ బాస్ న్యూఢిల్లీ: కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఐపీఎల్ బయోబబుల్స్లోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టమని
కరోనాతో ఇద్దరిని కోల్పోయిన భారత మహిళా క్రికెటర్ వేదన్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఇటీవల తల్లి చెవులాంబను కోల్పోయిన వేద.. ఇప్పు�
కరోనా వైరస్ గాలిలోనూ ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్లో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందనీ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, బయటికి వెళ్లినప్పుడే కాకుండా, ఇంట్లోనూ మాస్క�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున