వరంగల్ అర్బన్ : రెమ్డెసివిర్ ఇంజిక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఐదుగురు ముఠా సభ్యులను హన్మకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుండి ఐదు రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో పాట�
అహ్మదాబాద్ : కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారితో పాటు పలువురు కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని అహ్మదాబాద్ దవాఖాన వెల్లడించింది. ఐసీయూ రోగులతో పాటు దీర్ఘకాలంగా వ్యాధిని�
కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు
జైపూర్ : కొవిడ్-19 సోకిన శవాన్ని నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో కరోనా వైర�
తిరువనంతపురం : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం స్ధానిక లాక్ డౌన్ �
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
జైపూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ ఖచరియ�
30-40% కరోనా వ్యాప్తి వారి వల్లనే వారికి టీకాలు ఇస్తే వ్యాప్తికి అడ్డుకట్ట 18+కు టీకాలపై సర్కారు యోచన! డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు,ఆటోడ్రైవర్లు తదితరులకు ప్రాధాన్యం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా స