కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు
జైపూర్ : కొవిడ్-19 సోకిన శవాన్ని నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో కరోనా వైర�
తిరువనంతపురం : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం స్ధానిక లాక్ డౌన్ �
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
జైపూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ ఖచరియ�
30-40% కరోనా వ్యాప్తి వారి వల్లనే వారికి టీకాలు ఇస్తే వ్యాప్తికి అడ్డుకట్ట 18+కు టీకాలపై సర్కారు యోచన! డెలివరీ బాయ్స్, వీధి వ్యాపారులు,ఆటోడ్రైవర్లు తదితరులకు ప్రాధాన్యం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా స
అమెరికా పరిశోధనలో వెల్లడి అప్రమత్తంగా ఉండాల్సిందే: వైద్య నిపుణులు హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): జ్వరం రావడం కరోనా లక్షణాల్లో అతి ముఖ్యమైనది. వృద్ధుల్లో మాత్రం ఇది నిజం కాదని పరిశోధనల్లో తేలింది. జ్వరం
తల్లిదండ్రులకు కరోనా వస్తే పిల్లలను ట్రాన్సిట్ హోమ్స్కు తరలించండి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు కరోనా బారినపడితే.. ఇంట్లో ఎవరూలేని పిల్లల సంరక్షణ కోసం రాష
ఊపిరితిత్తులకు 80 శాతం ఇన్ఫెక్షన్ సికింద్రాబాద్ యశోదాలో వైద్యంతో రికవరీ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వృత్తిధర్మంలో భాగంగా ఎంతోమంది కరోనా రోగులను రక్షించి, చివరకు దాని బారినపడి తీవ్ర అస్వస్థతకు గు�