ఆక్సిజన్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది దవాఖానలో చికిత్స వ్యవధి కూడా తగ్గుతుంది మధ్యస్థ, తీవ్రస్థాయి రోగులకు ప్రయోజనం డాక్టర్ రెడ్డీస్, సీసీఎంబీ సహకారంతో అభివృద్ధి క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన
లక్షణాలు లేకుండానే లంగ్స్పై ప్రభావం రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 30% ఇవే ఎక్కువగా ఉత్తర తెలంగాణలో వ్యాప్తి శరీరంలో ఎలాంటి మార్పు ఉన్నా అప్రమత్తం కావాలంటున్న వైద్యులు కరోనా వైరస్ మహారాష్ట్ర వేరియంట్ లక�
శారదా పీఠాధిపతి స్వరూపానంద హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది అన్నిగ్రహాలు రాహువు, కేతువు మధ్యలో ఉన్నందున ఇబ్బందికరమైన సంవత్సరంగా ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి పేర్�
న్యూఢిల్లీ, మే 8: కొవిడ్ దవాఖానల్లో రోగులను చేర్చుకొనేందుకు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదని కేంద్రప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు అన్నింటికీ ఇది వర్తిస్తుందని పేర్క�
ఢాకా/కొలంబో/లండన్, మే 8: భారత్లో కేసుల ఉద్ధృతికి కారణమని భావిస్తున్న మూడు కరోనా రకాల్లో బీ.1.617.2 రకం స్ట్రెయిన్ను పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా గుర్తించారు. దీంతో ఇరు దేశాలూ అప్రమత్తమయ్యాయి. బ
సెకండ్వేవ్ ఇంకా పీక్స్టేజ్కు చేరలేదు అంచనా కంటే రెండు వారాలు ఆలస్యం జూలై ఆఖరుకు సెకండ్ వేవ్ తగ్గుముఖం అప్రమత్తత, టీకాలతోనే థర్డ్వేవ్కు అడ్డుకట్ట ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర�
విస్తృతంగా సోడియం హైపోక్లోరైట్ పిచికారీ మున్సిపాలిటీలకు మున్సిపల్శాఖ ఆదేశాలు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై మున్సిపల్శాఖ ప్రత్యేక దృష్ట
99.45% కోలుకుంటున్నారు! మరణాలు అర శాతమే క్రమంగా పెరుగుతున్న రికవరీ రేటు అందుబాటులో ఆక్సిజన్, ఔషధాలు అక్కరకొచ్చిన ముందస్తు జాగ్రత్తలు చికిత్సపై దృష్టిసారించిన అధికారులు దవాఖానల్లో పెరుగుతున్న డిశ్చార్జ్
చరిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాజసం ఉట్టిపడేలా ఉండే ఆర్ట్స్ కాలేజ్లోని సెల్లార్లో ఉండే డిపార్టుమెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు ఒక పెద్�
కరోనా సెకండ్వేవ్ దేశవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆప్తుల్ని, సన్నిహితులను కోల్పోయిన విషాదగాథలే వినిపిస్తున్నాయి
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్ను అదుపులోకి తేవాలంటే ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న 10 నుండి 15 రోజుల లాక్డౌన్ కాకుండా దేశవ్యాప్త లాక్డౌన్ అవసరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త�