ఒక్కరోజే 7,754 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం కొత్తగా 4,826 మందికి పాజిటివ్గా తేలింది. 7,754 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలపారు. సోమవారం ఖమ్మంల�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పోరాటంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీ విరాళంతో ముందుకొచ్చింది. ప్రమాదకర వైరస్తో దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సన్రైజర్స్ రూ.30 కోట్ల సహాయ�
‘కొవిడ్-19’ సీజన్లో శారీరక రుగ్మతతోపాటు మానసిక సమస్యలూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతనిచ్చే అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా వంట, కుట్లు, అల్లికలు వంటివి మాన�
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 24 గంటల్లో కొత్తగా 28,978 కేసులు, 232 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చెన్నైకి చెందినవారే ఉన్నారు. ఒక్క రోజ�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు రోజుకు 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..సోమవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 37,236 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధా�
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �
న్యూఢిల్లీ : రాష్ట్రాలు కోరుతున్న వ్యాక్సిన్ డోసుల్లో కోత పెట్టి విదేశాలకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అమ్ముకుంటోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మన దేశంలో ప్రజలు కరోనా మ
న్యూఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి కట్టడిలో నరేంద్ర మోదీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీ తీర్మానించింది. శాస్త్రీయ సలహాలను విస్మరించి మహమ్మారిపై వ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశ రాజధానిని తాకిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 20 శాతం దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో తాజా పాజిటివ్ కేసులు కూడా 12,651కి తగ్గడం అధికారు
కరోనా మహమ్మారిపై పోరాటానికి మద్దతుగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ముందుకొస్తున్నాయి. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ �