న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మృతిచెందిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ‘నా తండ్రి శ
బెంగళూర్ : కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కఠిన నియంత్రణలతో జీవనాధారం కోల్పోయిన పేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు బెంగళూర్ నగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాట�
గువహటి : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారి కట్టడికి అసోంలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన
చండీఘడ్ : పపీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పంజాబ్ కు పంపిన వెంటిలేటర్లు ఎందుకూ పనికిరాకుండా మూలనపడ్డాయి. ఈ వెంటిలేటర్లు పనిచేసేలా చొరవ చూపాలని ఆప్ ఎమ్మెల్యే కుల్తర్ స
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు జాతీయ స్థాయిలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పట
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ | కరోనా అంతం విషయంలో తప్పుడు లెక్కలు వేయడంతోనే భారత్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల ని�
కరోనా ఇండియన్ వేరియంట్ 44 దేశాల్లో గుర్తింపు : WHO | భారత్లో మొదటిసారిగా గుర్తించిన కొవిడ్-19 బీ.1.617 వేరియంట్ను ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.