న్యూఢిల్లీ : కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తిని ముమ్మరంగా చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కొవాక్సిన్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం జూన్ నాటికి
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.లాక్డౌన్తో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫ
చెన్నై : కొవిడ్-19 విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా కొవిడ్-19 రోగుల చికిత్సలో పాల్గొన్�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మృతిచెందిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ‘నా తండ్రి శ
బెంగళూర్ : కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కఠిన నియంత్రణలతో జీవనాధారం కోల్పోయిన పేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు బెంగళూర్ నగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాట�
గువహటి : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారి కట్టడికి అసోంలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన
చండీఘడ్ : పపీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పంజాబ్ కు పంపిన వెంటిలేటర్లు ఎందుకూ పనికిరాకుండా మూలనపడ్డాయి. ఈ వెంటిలేటర్లు పనిచేసేలా చొరవ చూపాలని ఆప్ ఎమ్మెల్యే కుల్తర్ స
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు జాతీయ స్థాయిలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పట
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ | కరోనా అంతం విషయంలో తప్పుడు లెక్కలు వేయడంతోనే భారత్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల ని�