దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
మనిషిని మనిషి తాకలేని వైనం..చేయిచేయి కలపలేని దైన్యం..హృదయాలను హత్తుకునిఆప్యాయతలను పంచుకోలేని కాలం..ఇప్పుడు కరోనాతో మనిషి జీవితం చిధ్రం..ఇక ముందు ముందు ఏమి చేయాలనో చైనా వ్యూహం.. ఆఖరి మజిలీ కూడా అల్లకల్లోలం..
శ్రీశైలం : ఈ కరోనా కాలంలో మాస్కు ఒక్కటే మనకు రక్ష అని శ్రీశ్రీ తత్వ వేదసాత్వ మార్ట్ శ్రీశైలం మేనేజర్ ప్రవీణ్శర్మ అన్నారు. కొవిడ్ బారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి చికిత్సల నిమిత్తం అంబులెన్స్, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో తెలంగాణకు వచ్చే కొవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రులు జారీ చేసిన లెటర్స్తో పాటు �
యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా ఉధృతి నివారణకు చేపడుతు
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణా
హైదరాబాద్ : టీకాల విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ, సంబం�
హైదరాబాద్ : రాష్ట్రంలో మే 31వ తేదీ వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరు�