హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) పటిష్ఠ చర్యలు చేపట్టిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఏరియా ఆస్ప�
ముంబై: మహారాష్ట్రలోని పూణేకు చెందిన 50 ఏండ్ల వ్యక్తి రికార్డుస్థాయిలో 14 సార్లు ప్లాస్మాను దానం చేశారు. కరోనా రోగులకు తన వంతు సహాయం చేస్తున్న ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,018 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్-19తో 96 మంది మృతిచెందారు. కాగా 19,177 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుక
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న ఉన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా వైద్య పరీక్షల బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని రాష్ట్ర ప్ర�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఐదు నెలల చిన్నారిని కబళించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ పాప కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. పరికి బాగా జ్వరంగా ఉండటంతో తల్లిదండ్రులు తొ�
భోపాల్ : అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెల�
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య | కొవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన
న్యూఢిల్లీ: తనను మృత్యువు కబళిస్తున్నా.. చివరి నిమిషం వరకూ ఆమె తన జీవితాన్ని ప్రేమించింది. లవ్ యూ జిందగీ అంటూ హాస్పిటల్ బెడ్పై కృత్రిమ శ్వాస తీసుకుంటూ కూడా ప్రతి క్షణాన్నీ ఆస్వాదించింది. త�
Covishield vaccine: కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంపునకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి | జైళ్లపై సైతం కరోనా పంజా విసురుతోంది. ఒడిశాలో 120 మంది ఖైదీలు పాజిటివ్ పరీక్షించడంతో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్ 1 జాతీయ సగటు కన్నా మనమే ముందు 45 రోజుల్లో అందరికీ టీకాలు వేయగలం.. కానీ వ్యాక్సిన్ కొరతే అసలు సమస్య ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక హెల్ప్డెస్క్ల�
కాస్త అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా.. తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధి హడలెత్తి