న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కాషాయ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ టూల్ కిట్ పేరుతో బీజేపీ నేత సంబిట్ పాత్రా ట
దేశంలో కరోనా మరణ మృందగం.. 24గంటల్లో 4,329 మంది మృతి | దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
ఆ 4 ఊళ్లు కరోనాకు దూరం దూరం|
రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోకి కరోనా సోకనే లేదు.. రైతులు, వ్యవసాయ కార్మికులైనా శ్రద్ధగా వారు కొవిడ్-19 నిబంధణలను పాటిస్తూ ఉండటమే...
కొవిడ్ దెబ్బ: ఆతిథ్య రంగానికి రూ.1.30 లక్షల కోట్ల నష్టం|
కరోనాతో గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో హోటళ్లు, రెస్టారెంట్లు రూ.1.30 లక్షల కోట్ల మేరకు నష్టపోయాయి...
న్యూఢిల్లీ : డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్రగ్ 2-డీజీ జూన్ తొలివారంలో దేశవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో అందుబాటులో ఉంటుందని డీఆర్డీఓ చైర్మన్ జీ సతీష్ రెడ్డి వెల్లడించారు. తొలి బ్యాచ్ డ్రగ్
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా | మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జైలులో రెండు రోజుల్లోనే 133 మంది ఖైదీలు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారని అధికారులు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కేసుల గుర్తింపు, చికిత్స హోం ఐసొలేషన్ లేనివారి కోసం 30 పడకల కొవిడ్ సెంటర్ కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ఎల్లప్పుడూ కొనసాగించాలి గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి �
వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల్లో ఉత్పత్తి కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలో బలహీనం వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి కోలుకున్నవారిలో ఏర్పడే ప్రతిరక్షకాలు 6 నుంచి 8
న్యూఢిల్లీ, మే 16: ఆర్టీపీసీఆర్ పరీక్షలలో నెగిటివ్ వచ్చినా శరీరంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మరోసారి టెస్టు చేయించుకోవాలని ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తెలిపిం�