ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం మానసిక రోగులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ రోగులకు గుర్తింపు పత్రాలతో నిమిత్తం లేకుండా వ్యాక్సి�
PM Modi on Covid: కొవిడ్-19పై మన పోరాటం ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలని, గత ఏడాది కాలంగా జరిగిన ప్రతి సమావేశంలో తాను ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కాషాయ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ టూల్ కిట్ పేరుతో బీజేపీ నేత సంబిట్ పాత్రా ట
దేశంలో కరోనా మరణ మృందగం.. 24గంటల్లో 4,329 మంది మృతి | దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
ఆ 4 ఊళ్లు కరోనాకు దూరం దూరం|
రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోకి కరోనా సోకనే లేదు.. రైతులు, వ్యవసాయ కార్మికులైనా శ్రద్ధగా వారు కొవిడ్-19 నిబంధణలను పాటిస్తూ ఉండటమే...
కొవిడ్ దెబ్బ: ఆతిథ్య రంగానికి రూ.1.30 లక్షల కోట్ల నష్టం|
కరోనాతో గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో హోటళ్లు, రెస్టారెంట్లు రూ.1.30 లక్షల కోట్ల మేరకు నష్టపోయాయి...
న్యూఢిల్లీ : డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్రగ్ 2-డీజీ జూన్ తొలివారంలో దేశవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో అందుబాటులో ఉంటుందని డీఆర్డీఓ చైర్మన్ జీ సతీష్ రెడ్డి వెల్లడించారు. తొలి బ్యాచ్ డ్రగ్
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా | మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జైలులో రెండు రోజుల్లోనే 133 మంది ఖైదీలు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారని అధికారులు తెలిపారు.