సెర్టాయిడ్స్ తక్కువగా తీసుకోవాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ | బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు.
న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ల తయారీతో అధిక లాభాలను ఆర్జిస్తూ ప్రపంచంలో కొత్తగా తొమ్మిది మంది నూతన ఫార్మా బిలియనీర్లు ముందుకొచ్చారు. వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న పీపుల�
చెన్నై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో విరుచుకుపడి పలువురి ప్రాణాలను హరిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 4500కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక కొత్త కేసులు పెద్దసంఖ్యల�
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | అసోంలోని సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. 223 మందికి పరీక్షలు చేయగా.. 53 మందికి వైరస్ సోకిందని దిబ్రూగఢ్ డెప్యూటీ కమిషన్ పల�
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు | దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిచ్చే కరోనా కేసులు కాస్త పెరిగినా.. మరణాలు తగ్గముఖం పట్టాయి.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ఐసోలేషన్లో ఉన్నారాయన. ఈ సందర్భంగా కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని, త్వరలో ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగ�
కరోనా వైరస్ రెండో దశ మరింత ప్రమాదకరంగా ముందుకువచ్చి ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమవుతున్నది. 2020లో కొవిడ్-19 వైరస్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నియంత్రించగలిగింది.లాక్డౌన్�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులతో కలసి వచ్చేవారంతా లాక్డౌన
నల్లగొండ : సామాజిక బాధ్యత కలిగిన వాసవీ క్లబ్స్ లాంటి సంస్థలతో పాటు స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వాలంటీర్లుగా పని చేయడానికి స్వచ్చందంగా ముందుకురావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ ర�
మంచిర్యాల : జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరికి మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావు బుధవారం పెద్ద ఎత్తున కొవిడ్ సహాయార్థం వైద్య పరికరాలను అందజేశారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ �