న్యూఢిల్లీ : కరోనా కట్టడికి భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైన క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది చివ�
ఆ కంటెంట్ను తొలగించాలి.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశం | కరోనా బీ.1.617 వేరియంట్ను ‘ఇండియన్ వేరియంట్’గా పేర్కొంటూ ఉన్న సమాచారాన్ని వెంటనే తొలగించాలని కేంద్రం సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది.
కోఠి ఈఎన్టీలో రెండ్రోజుల నుంచి భారీగా ఓపీల నమోదు ఒక్కరోజే 305 మంది రాక.. 22 మందికి అడ్మిషన్ కొవిడ్ వచ్చిన వారం పదిరోజుల్లో ఫంగస్ లక్షణాల గుర్తింపు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగ�
కరోనాతో ప్రకృతి పుత్రుడు సుందర్లాల్ తుదిశ్వాస పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషి అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చిప్కో ఉద్యమం ప్రపంచదేశాలను ఆకర్షించిన పోరాటం బహుగుణ మృతిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, �
ప్రధాన మంత్రి మోదీ కంటతడి మనం సుదీర్ఘ పోరాటం చేయాలి పిల్లల రక్షణకు చర్యలు తీసుకోండి రోగుల వద్దకే వెళ్లి చికిత్స ఇవ్వండి నిస్సహాయ స్వరంతో నిర్వేదం వారణాసి, మే 21: కరోనా మహమ్మారి ఎంతో మంది ఆప్తులను దూరం చేసి�
వారికి కరోనా సోకితే ముప్పు ఎక్కువ థర్ట్వేవ్లో మరింత జాగ్రత్త అవసరం సరైన ఆహార అలవాట్లే ఉత్తమ మార్గం హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా అందరూ ఏడాదిగా ఇండ్లకే పరిమితవడంతో చాలామందిలో ఒబెసిటీ స�
చిత్తూరు, మే 21: భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్సీసీబీ, జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఎవర్ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో మద్దతు�
శ్రీశైలం : ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి పూర్తిగా నశించిపోయి అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ఆశిస్తూ శ్రీశైల దేవస్థానంలో శీతలాదేవి ప్రత్యేక హోమాన్ని శనివారం నుండి ప్రారంభిస్తున్
బెంగళూర్ : బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్టు కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌ�
రాయ్ పూర్ : రాష్ట్రాల ప్రమేయం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని చత్తీస్ ఘడ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కోరారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రా