న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రానికి పంపాలని తాము చేసిన విజ్ఞప్తిని మోడెర్నా తోసిపుచ్చిందని పంజాబ్ వెల్లడించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విదేశీ వ్యాక్సిన
కరోనా సెకండ్ వేవ్తో దేశం అతలాకుతలమవుతోంది. వైరస్ బారినపడకుండా ఉండాలంటేఇంట్లోనే ఉండటం సురక్షితమని, ఒక వేళ బయటకు వస్తే డబుల్ మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సర్జికల్ మాస్క్, ఎన�
న్యూఢిల్లీ: కర్నాటకలో ఓవైపు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. లాక్డౌన్ జూన్ 7 వరకు పొడిగించారు. అయినా జనాలు లాక్డౌన్కు మారో గోలి అంటున్నారు. బెళగావిలో ఆదివారం వందలాది మంది లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస�
టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయి.. | కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకాడ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో మూడో విడుతలో 18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసి
వంద మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్ | సిక్కింలో దాదాపు వంద మంది బౌద్ధ సన్యాసులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి బౌద్ధ ఆశ్రమాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని అధికా�
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ 4వేలు దాటిన మరణాలు | దేశంలో కరోనా మరణ మృందం మోగిస్తున్నది. గడిచిన కొద్ది రోజులు కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్త�
డిసెంబర్ నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి | కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్ వేగంగా కృషి చేస్తోందని, దేశంలోని ప్రతి పౌరుడికి డిసెంబర్ టీకాలు వేస్తామని కేంద్ర జలశక్తి మం�
బ్లాక్ ఫంగస్తో తహసీల్దార్ కన్నుమూత | ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) సైతం పంజా విసురుతోంది.
వ్యవస్థలకు చెడ్డపేరు తేవొద్దు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట జోన్, మే 23 : దవాఖానకు వచ్చే కరోనా బాధితులకు వైద్యసిబ్బంది ధైర్యం కల్పించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొందరి న�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.