కరోనాతో 624 మంది వైద్యుల మృతి | కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతున్నది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా సోకడంతో పాటు లెక్కలేనన్ని ప్రాణాల్ని బలి తీసుకుంటున్నది.
ఆయాసం, ఛాతిలో నొప్పి వస్తే బీపీ బ్లడ్ షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ మూడింటితో గుండెకు ప్రమాదం ‘నమస్తే’ ఇంటర్వ్యూలో ప్రముఖ కార్డియాలజిస్ట్,ప్రైమ్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ రఘు చెరుకుపల
గణనీయంగా తగ్గిన కరోనా కేసులు అధిక చార్జీలు వసూలుచేస్తే చర్యలు ప్రభుత్వం నుంచి బ్లాక్ఫంగస్ మందులు డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోన�
కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వ�
హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం నగరంలోని ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ఈ ఏడాది ఐటీ రంగంలో నియామకాల ఊపుతో వైట్ కాలర్ జాబ్ మార్కెట్ లో ఉత్తేజం నెలకొంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే మాసం చివరి రెండు వారాల్లో ఐటీ నియామ�
పెద్దిండ్ల కోసం డిమాండ్.. పర్సనల్ స్పేస్కు ప్రియారిటీ!|
కరోన్ రెండో వేవ్ దూసుకెళ్లకముందు ఈ ఏడాది భారీగా పెద్ద ఇండ్ల విక్రయాలు సాగాయి. ఏడు ....
సిద్దిపేట : కొవిడ్-19 పాజిటివ్కు గురై హోం ఐసోలేషన్లో ఉన్న కానిస్టేబుల్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హైదరాబాద్ రేంజ్) స్టీఫెన్ రవీంద్ర గురువారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. గజ్వేల్ పోలీస్ స్�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లోని హౌరా ప్రాంతంలో ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో గురువారం హింస చోటుచేసుకుంది. జగత్ వల్లభపూర్ లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర�
న్యూఢిల్లీ : కరోనా మరణాలను ఢిల్లీ ప్రభుత్వం కప్పిపెడుతోందని కొవిడ్-19 పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆప్ సర్కార్ ను బీజేపీ గురువారం డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో మరణాల రేటు ఎందుకు అ�