బెంగళూరు: కర్ణాటకలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,784 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇవాళ్టి వరకు బ్లాక్ ఫంగస్తో 111 మం
అలాగంటే పేద దేశాల పట్ల వివక్షే: హర్షవర్ధన్|
వ్యాక్సిన్ పాస్పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం ...
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా,మరో 18 మంది మృతిచెందారు. ఇవాళ 1,38,182 మందికి కరోనా నిర్
డిసెంబర్కల్లా రూ.60 వేలకు బంగారం?!|
బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో ప్రీతి.. కరోనాతో గతేడాది ఆల్టైం రికార్డు ధర నెలకొల్పిన బంగారం ధరలు ఈ ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 88,441 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,373 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలోనే కొవిడ్ వల్ల 80 మంది చనిపోయారు. కరో�
న్యూఢిల్లీ : ఐఎంఏ, రాందేవ్ బాబాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అల్లోపతి, ఆధునిక వైద్యంపై యోగ గురు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపగా రాందేవ్ పై కఠిన చర్యలు చేపట్టాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తాజాగా ఉ�
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా! | దేశంలో మూడో వేవ్లో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ కట్టడికి టీకానే ఏకైక అస్త్రమని పేర్కొంటున్నారు.
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. కొత్తగా 1.20లక్షల కేసులు నమోదవగా.. రోజువారీ కొవిడ్ కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.