న్యూఢిల్లీ : వ్యాక్సిన్ నిల్వలపై ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ సిస్టం (ఈవిన్) డేటాను వెల్లడించవద్దని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ స
కొత్తగూడెం : కొవిడ్కు గురైన రోగులు వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్లో ఉండగా అధికారులు వీరిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వ�
కోవిడ్ వ్యాక్సిన్లపై పన్ను తగ్గింపు.. 12న జీఎస్టీ కౌన్సిల్ భేటీ?!
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ....
24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ ప్రతిపాదన | దేశ ఆర్థిక పురోగతిని పరుగెత్తించేందుకు కరోనాకు వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ‘విటమిన్-డి’ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ బారిన పడ్డవారు త్వరగా కోలుకోవాలంటే, రోజూ ఎండలో కాసేపు కూర్చోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కారణం సూర్యరశ్మి చర�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880కు పెర
నల్లగొండ : కరోనా వైరస్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా నల్లగొండ జిల్లాలోని దండేపల్లి గ్రామం రానున్న పది రోజులు పూర్తి లాక్డౌన్ పాటించాలని బుధవారం నిర్ణయించింది. జూన్ 10 నుండి 20వ తేదీ వరకు గ్రామం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు
దేశంలో 23.88 కోట్ల కొవిడ్ టీకాల పంపిణీ | దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ 24కోట్లకు చేరువైంది. మంగళవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. మొత్తం 23,88,40,635 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ�