డెల్టా ప్లస్ వేరియంట్| మధ్యప్రదేశ్లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచె
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్జీ) సంస్థ రూ.5 కోట్ల విరాళం అందజేసింది. బుధవారం ప్రగతిభవన్లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు కంపెనీ ప్రతినిధు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 36 మంది మరణించారు. 7,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీల�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆర్ధిక కార్యకలాపాలకు విఘాతం కలిగించడంతో వృద్ధి రేటు అంచనాలూ కుదుపులకు లోనవుతున్నాయి. 2021 కేలండర్ సంవత్సరంలో భారత వృద్ధి రేటును గతంలో 13.9 శాతం
న్యూఢిల్లీ : ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా దేశంలో థర్డ్ వేవ్ తలెత్తకుండా నివారించగలమని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డగించి అది తాజా మార�
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): విరాళంగా 10 అంబులెన్స్లు అందించింది ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో, ఎండీ రమేశ్ బాబు మాట్లాడుతూ..కరోనా సెకండ్ వేవ్తో రాష్ట్రంలో �
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఆంక్షల పేరుతో ఒలింపిక్స్ లాంటి మెగాఈవెంట్లో ఏ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,175 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, 10 మంది చనిపోయారు.తాజాగా కరోనా నుంచి మరో 1,771 మంది బాధి�