కరోనాను నియంత్రించేందుకు చర్యలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం సరిహద్దు జిల్లాల్లో పర్యటించండి కరోనా వ్యాప్తిపై లోతుగా విశ్లేషించండి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలి హెల్త్ సిటీగా వరంగల్ను తీర్�
న్యూఢిల్లీ: కరోనా కేసులు వెలుగుచూడటంతో భారత్, శ్రీలంక మద్య జరుగాల్సిన వన్డే సిరీస్ను రీషెడ్యూల్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలి వన్డే జరుగాల్సి ఉండగా.. శ్రీలంక బ్యాటింగ్
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,563 కర�
తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు | రాష్ట్రంల్లో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. కొత్తగా 987 మంది మహమ్మారి నుంచి
గర్భిణులు టీకాలు తీసుకోవాలి : వీకే పాల్ | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా గర్భిణులు టీకాలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిత శాఖ సంయ
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా.. 8 రోజుల జైలు | కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై రూ.5వేల జరిమానాతో పాటు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించనున్నట్లు మనాలి పరిపాలన
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ నెల ఆర్థిక సమీక్షలో విశ్లేషించింది. మేలో ద్రవ్యోల్బణం, టోకు ధరల �
కరోనా తీవ్రత తగ్గిందని నిర్లక్ష్యం వద్దు కోటి 20 లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తి మిషన్ భగీరథతో తగ్గిన సీజనల్ వ్యాధులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ