వైరస్ బారిన రిషబ్ పంత్.. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్కూ పాజిటివ్ న్యూఢిల్లీ/లండన్: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,773 కరోనా కేసు�
లండన్ : పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం సహా శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉన్నవారిలో కొవిడ్-19 వైరస్ తీవ్రత 40 శాతం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్ర�
న్యూఢిల్లీ : కొవిడ్-19 థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక సూచనలుచేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపెరచాలని, పి
న్యూఢిల్లీ : పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థిక వృద్ధి కీలకమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ దిశగా భారత్ సుదీర్ఘ ప్రయాణం సాగించిందని చెప్పారు
హైదరాబాద్ : చిలుకూరి బాలాజీ ఆలయంలో సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. ఆలయ నిర్వహణ సిబ్బంది, గోశాల కార్మికులందరికీ టీకాలు వేసిన మొదటి ఆలయం ఇదేనని దేవస్థానం తెలిపింది. నిర్మలా హాస్పిటల్స్ సహకారంతో వారి కుటు�
న్యూఢిల్లీ : దేశంలో టీకాల కొరతపై నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు. రోజువారీ ఇచ్చే టీకా డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందని కే�
న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు అదనంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ పూర్�
హైదరాబాద్ : కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్ట�
న్యూఢిల్లీ : కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ రేటు పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. కరోనా పరీక్షలు, ప్రారంభ దశలో వైరస్ను గుర్త�