ముంబై : 2023 ఆర్ధిక సంవత్సరం నుంచి దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి చెందుతుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. సంస్కరణల ఊతంతో పాటు కరోనా వ్యాక్సినేషన�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకొని మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లలో 80 శాతం మందికి డెల్టా వేరియంటే సోకినట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్ష
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇండియన్ ప్లేయర్స్ మూడు వారాల హాలిడేను ఎంజాయ్ చేయబోతున్నట్లు వార్తలు రాగానే చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేయర్స్ ఎక్క�
81% డెల్టా కేసులే.. జన్యు పరిశోధనల్లో వెల్లడి హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో డెల్టా (బి.1.617.2) రకమే ఎక్కువని జన్యు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది. అత్యంత వేగంగా వ్యాప�
వైరస్ బారిన రిషబ్ పంత్.. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్కూ పాజిటివ్ న్యూఢిల్లీ/లండన్: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,773 కరోనా కేసు�
లండన్ : పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం సహా శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉన్నవారిలో కొవిడ్-19 వైరస్ తీవ్రత 40 శాతం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్ర�
న్యూఢిల్లీ : కొవిడ్-19 థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక సూచనలుచేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపెరచాలని, పి
న్యూఢిల్లీ : పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థిక వృద్ధి కీలకమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ దిశగా భారత్ సుదీర్ఘ ప్రయాణం సాగించిందని చెప్పారు
హైదరాబాద్ : చిలుకూరి బాలాజీ ఆలయంలో సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. ఆలయ నిర్వహణ సిబ్బంది, గోశాల కార్మికులందరికీ టీకాలు వేసిన మొదటి ఆలయం ఇదేనని దేవస్థానం తెలిపింది. నిర్మలా హాస్పిటల్స్ సహకారంతో వారి కుటు�
న్యూఢిల్లీ : దేశంలో టీకాల కొరతపై నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు. రోజువారీ ఇచ్చే టీకా డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందని కే�
న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు అదనంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ పూర్�