తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 18,531 క�
న్యూయార్క్ : వయసుమీరిన వారిలో టీకాలు తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు తక్కువగా ప్రేరేపితమయ్యాయని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సీటీ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. వృద్ధుల్లో �
న్యూయార్క్ : శరీరంలో కొవ్వును తగ్గించేందుకు వాడే స్టాటిన్స్ ప్రభావంపై భిన్నాభిప్రాయాలున్నా వీటిని వాడుతున్న వారు కొవిడ్-19 బారినపడితే వ్యాధి తీవ్రతతో మరణించే ముప్పు గణనీయంగా తగ్గింందని త�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,518 �
సింగపూర్ : గత నాలుగు వారాల్లో సింగపూర్లో నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్ నుంచి డిసెంబర్లోపు మొత్తం 135 కోట్ల కరోనా వైరస్ టీకాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య క�
వాషింగ్టన్ : కరోనా వైరస్ ఒరిజినల్ స్ట్రెయిన్తో పోలిస్తే డెల్టా వేరియంట్ నాసికా రంధ్రాల్లో వైరస్ వేయిరెట్లు అధికంగా ఉంటుందని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్ప�
సెయింట్ లూసియా: కరోనా కారణంగా మరో క్రికెట్ మ్యాచ్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వెస్టిండీస్ �
న్యూఢిల్లీ, జూలై 22: స్టెరాయిడ్ల చికిత్స అనంతరం కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల కాలేయంలో కొన్ని గడ్డలను గుర్తించినట్టు ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖాన వైద్యులు గురువారం తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్న 14 మ�