దేశంలో 30వేలకు దిగువకు కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30వే�
ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హ్యాండ్ శానిటైజర్లకు ఔషధ గుర్తింపు ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సోమవారం పార్లమెంట్లో ఎంపీ గడ్డం రంజిత్రె
న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ బయలాజికల్ ఈ భారత్లో సెప్టెంబర్ మాసాంతానికి కొవిడ్ వ్యాక్సిన్ కొర్బివ్యాక్స్ను అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తొలి, �
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 18,531 క�
న్యూయార్క్ : వయసుమీరిన వారిలో టీకాలు తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు తక్కువగా ప్రేరేపితమయ్యాయని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సీటీ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. వృద్ధుల్లో �
న్యూయార్క్ : శరీరంలో కొవ్వును తగ్గించేందుకు వాడే స్టాటిన్స్ ప్రభావంపై భిన్నాభిప్రాయాలున్నా వీటిని వాడుతున్న వారు కొవిడ్-19 బారినపడితే వ్యాధి తీవ్రతతో మరణించే ముప్పు గణనీయంగా తగ్గింందని త�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,518 �
సింగపూర్ : గత నాలుగు వారాల్లో సింగపూర్లో నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగ�