కొలంబో: భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇటీవలే ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొలంబోలోని
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ�
కోల్కతా : కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొవిడ్-19 బారినపడ్డారు. జులై తొలివారంలో ఇన్ఫెక్షన్ సోకిన వీరు దవాఖానలో చేరగా ఆపై వారిని ఐసీయూకు తరలించాల�
న్యూఢిల్లీ : అల్లోపతి వైద్యంతో పాటు అల్లోపతి డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్ల హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 10లోగా నోటీసులకు బదులివ్వాల�
బంగారానికి ఫుల్ గిరాకీ.. ఎంతంటే?! |
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిమాండ్ భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో....
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 20 మంది చనిపోయారు. 1,807 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని కరోనా పాజిట�
ముంబై : గాలి ద్వారా వ్యాపించే అన్ని రకాల కరోనా వైరస్ స్ట్రెయిన్లను దీటుగా నిలువరించే బ్యాటరీ ఆధారిత రీయూజబుల్ మాస్క్ను ముంబైకి చెందిన ఎన్ఎంఐఎంఎస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాస్క్ లోపల ఉ�
దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్ర
వ్యాక్సిన్ డ్రైవ్ | దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 45కోట్లకుపైగా టీకాలు వేశామని, 18-44 ఏజ్గ్రూప్లో 15.38కోట్లకుపైగా డోసులు వేసినట్లు
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్�