న్యూఢిల్లీ : కరోనా వైరస్ అదుపులోకి రావడంతో దేశ రాజధానిలో స్కూళ్లను పునఃప్రారంభించే ముందు ఢిల్లీ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లితండ్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఢిల్లీ డిప్యూట�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరువడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష
న్యూఢిల్లీ : కరోనా వైరస్తో తలెత్తిన పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. భారత్లో అత్యధిక జనాభాకు వ్యాక్�
అప్పటిదాకా సాధారణంగా ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది ! కరోనావైరస్ వచ్చి మనుషుల లైఫ్స్టైల్ మొత్తాన్ని మార్చేసింది. స్కూళ్లు లేవు.. ఆఫీసులు లేవు.. సినిమాలు లేవు.. షికార్లు లేవు.. అన్నీ ఇంటి దగ్గ�
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. | దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్ పాజిటివ్ కేసులు
భారత్, శ్రీలంక టీ20 సిరీస్కు వైరస్ దెబ్బ రెండో టీ20 నేటికి వాయిదా కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా త�
దేశంలో 30వేలకు దిగువకు కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30వే�
ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హ్యాండ్ శానిటైజర్లకు ఔషధ గుర్తింపు ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సోమవారం పార్లమెంట్లో ఎంపీ గడ్డం రంజిత్రె
న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ బయలాజికల్ ఈ భారత్లో సెప్టెంబర్ మాసాంతానికి కొవిడ్ వ్యాక్సిన్ కొర్బివ్యాక్స్ను అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తొలి, �