అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదుగుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరున్న భారత్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తగ్గుతున్నది. శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం తక్కువగా ఉన్న 20 దేశాల �
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల�
తెలంగాణలో జిల్లాలు ఆప్షన్ 1. 21, ఆప్షన్ 2. 23, ఆప్షన్ 3. 33. ఇది తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్లో అడిగిన ప్రశ్న అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వచ్చిన డౌట
“వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ�
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానలకు తాకిడి పెరుగుతున్నది. ప్రైవేట్కు దీటుగా వైద్యసేవలు అందుతుండడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా సర్కారు దవాఖాన�
సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అ�
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్ట�
నాగరికత వ్యాప్తికి, అభివృద్ధికి వారధిగా నిలువాల్సిన రహదారులు మన దేశంలో రక్త దారులుగా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తాలూకు ‘ప్రపంచ రహదారి గణాంకాలు-2018’ నివేదిక భారత్ దుస్థితిని కళ్లకు కట్ట�