దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణ�
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో టీకాల డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 21 మంది చనిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
న్యూఢిల్లీ, మే 24: తెలంగాణా రాష్ట్రంలో తక్షణమే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం–జేఎవై) పథకం అమలు చేయడానికి అవగాహన ఒప్పందాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చేసుకుంది. ఆయుష్మ�
న్యూఢిల్లీ : కరోనా కల్లోలం కొనసాగుతుండగానే మహమ్మారి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ద్వారా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ మ్యుటేట్ క�
టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయి.. | కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకాడ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో మూడో విడుతలో 18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసి
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ 4వేలు దాటిన మరణాలు | దేశంలో కరోనా మరణ మృందం మోగిస్తున్నది. గడిచిన కొద్ది రోజులు కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్త�
భారత అమెరికన్ వైద్యులు ముందుకుప్రాజెక్టు మదద్ పేరిట స్వచ్ఛంద కార్యక్రమంతెలంగాణ నుంచే ప్రారంభం న్యూయార్క్, మే 23: సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా విస్తరిస్తున్న వేళ గ్రామీణ ప్రాం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు | రోనా మరణ మృదంగం మోగిస్తున్నది. దేశంలో కరోనా మరణాలు మూడులక్షలకు చేరువయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మొన్నటి వరకూ రోజుకు 4 లక్షలకుపైగా నమోదవగా.. ప్రస్తుతం మూడు లక్షల�
బలి తీసుకుంటున్న కరోనా | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
22 మంది పిల్లలకు కరోనా | కరోనా మహమ్మారి పిల్లల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బులెంద్షహర్లోని జ్యువెనైల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న 22 మంది బాల నేరస్తులు కరోనా బారినపడ్డారు.